Home » cab
ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటినా బీజేపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఇవాళ(డిసెంబర్-11,2019)పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ రాజ్యసభ ఆమోదం పొం
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు
మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు. ముంబైలో నిర్వహిం�
పౌరసత్వ సవరణ బిల్లు(CAB)ను ఉపసంహరించుకోవాలని 625మంది రైటర్లు,ఆర్టిస్టులు,మాజీ జడ్జిలు,మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగవిరుద్ధం,విభజించేదిగా,వివక్షతో కూడినదిగా ఈ బిల్లును వారు అభివర్ణించారు. ఈ బిల్లును ఉపసంహరిచుకోవాలని ప్రభుత్వానిక
శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు. వాళ్లు కూడా మన �
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్షాపై,భారత ప్రధాన నాయకత�
పౌరసత్వ సవరణ బిల్లు(CAB) ఇవాళ లోక్ సభ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. 293 సభ్యుల మద్దతుతో ఈ బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు కేంద్రహోంమంత్రి అమిత్ సా తీవ్రంగా స్పందించారు. ఈ బిల�
ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. వివిధ డిమ�
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఆర్థికసాయం ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలిరోజే
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �