Home » Camera
lady pickpocket kamareddy : బిజీగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తోంది ఆ మహిళ. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాలను ఎంచుకుంటూ..మగవాళ్ల వెనుక జేబులో ఉన్న పర్సులను అమాంతం కొట్టేస్తూ ఉడాయిస్తోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా స్టైలిష్గా తయారవుతోంది. వరుసగ
Madhya Pradesh Chief Minister Dances : ఏదైనా సాంగ్, డప్పు, దరువులు వింటుంటే తెలియకుండానే…కాళ్లు కదిపిస్తుంటాం. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు స్టెప్పులు వేస్తుంటారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే నేతలు..సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ..అదరగొడుతుంటారు. ఇ�
Bengal BJP Chief’s “Broken Limbs, Death : టీఎంసీ కార్యకర్తలు పద్దతి మార్చుకోకపోతే..వారి చేతులు, కాళ్లు విరిగిపోయే ప్రమాదం ఉందని, చనిపోయే అవకాశం కూడా ఉందంటూ బీజేపీ చీఫ్ దిలీష్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హల్దియాలో నిర్వహించిన ర్యాలీలో ఘోష్ ఈ వ్యాఖ్యలు చేయడ�
heavy rains bengaluru men save babies : మొన్నటి వరకు హైదరాబాద్లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీచెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు
ఉత్తరప్రదేశ్ లోని వ్యక్తి కన్న కొడుకుని తలకిందులుగా గ్రామస్థుల ముందే వేలాడదీసి శిక్షించాడు. గ్రామస్థుల్లో ఒకరు 52 సెకన్ల వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇంటి కిటికీకి తలకిందులుగా తాడుతో కట్టేసి అటూ ఇటు లాగు�
లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత
ఇటలీలో అగ్నిపర్వతం(volcano) బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన పొగ వ్యాపించింది. ఇటలీలో అగ్నిపర్వతం బద్దలు కావడం, అందులో నుంచి లావా ఎగిసిపడటం కొత్తేమీ కాదు. కానీ, ఫస్ట్ టైమ్ అగ్నిపర్వతం బద్ద�
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 2009లో వచ్చిన అవతార్. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ప్యాండోరా గ్రహానికి చెందిన బయోల్యూమినెసెంట్ జీవులను చూపించి ఫుల్ ఫ్యామస్ అయ
ఉన్నట్టుండి ఒకేసారి హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండ రోడ్డుపై పడిపోవడంతో టూరిస్టులు భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ హఠాన్పరిణామానికి షాక్ అయి వెనుకకు పరుగులు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని టింకూ నల్లాకు దగ్గరి ప్రాంత�
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�