Home » campaign
ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేస�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
తమిళనాడు సీఎం పళనిస్వామికి ఆదివారం(మార్చి-31,2019) రాత్రి చేదు అనుభవం ఎదురైంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.అయితే సీఎం ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఓ
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.
టాయిలెట్స్కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మో�
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.
కొవ్వూరు : ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పే వ్యక్తిని నేను కాదనీ..పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన కోటిమంది అక్కచెల
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానిక�
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�
జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.