Home » campaign
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 20, బుధవారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో పదమూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ శ్రేణులను సన్నద్దం చేశారు. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు డిసైడ
అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చివరి విడతగా మిగిలిన 36 అసెంబ్లీ స్ధానాలకు, మొత్తం 25 పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్�
ఒకపక్క ఎన్నికల సీజన్..మరోపక్క పెళ్లిళ్ల సీజన్. రెండు ముఖ్యమే. ఈ క్రమంలో పెళ్లిళ్లలోనే కాదు ఆఖరికి శోభనం గదిని కూడా ఎన్నికల ప్రచారంగా మార్చేస్తున్నారు. అదేంటంటే.. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు. ఇప్పుడు ఆ గాజుగ్లాసు కాస్తా శోభనం గది�
హైదరాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రయాగ్రాజ్లోని మనయా ఘాట్ వద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీటర్ల దూరం వరకు బోటో ద్వారా ఎన్
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. &
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో ములాయం తరపున మాయావతి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
వైెెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. సుడిగాలి పర్యటన చేయనున్నారు. రూట్ మ్యాప్ ఖరారుతోపాటు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు జగన్. ఆయా నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభల్లో పాల�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. ఇక్కడైనా గెలిచి అండగా నిలవాలనుకుంటోంది. ఇందుకోసం అధిష్టానం పెద్దలు