కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
కెనడాలో మరోసారి ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు అక్కడి భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిరంలో దుండగులు భారత వ్యతిరేక రాతలు రా�
ఓ వ్యక్తి కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల చలిలో పంజాబ్ సంప్రదాయ జానపద భాంగ్రా నృత్యం చేసి అలరించాడు. సిక్-కెనడియన్ గుర్దీప్ పంధర్ కు భాంగ్రా నృత్యం అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఆ నృత్యం చేస్తూ వీడియోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేస్త
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కెనడాలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. గత ఏడాది చదువు కోసం కెనడా వెళ్లిన యువకుడు అక్కడి టొరంటో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. అయితే, ఈ భూమి మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి తెలుసా ! అర్ధరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగే ఉంటుంది. 24 గంటలూ సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ
కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
కెనడాలోని భారతీయులకు, ముఖ్యంగా అక్కడి భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ‘‘కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింస, విద్వేషపూరిత ఘటనలు, నేరాలు పెరిగిపోతున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ, కెనడాలోని హైకమిషన్ జనరల్ ఇప�
కెనడాలోని టొరంటోలో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (బీఏపీఎస్) మందిరంలోని కొంత భాగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి, భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటనను కెనడాలోని భారత హై కమిషన్ ఖండించింది. ఈ ఘటనకు పాల్ప�