Cancellation

    శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్

    November 15, 2019 / 01:49 AM IST

    శ్రీవారి భక్తులకు మరో షాక్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఇస్తున్న సబ్సిడీ లడ్డూలను కూడా నిలిపివేయాలనుకుంటోంది.

    ప్రభుత్వం కీలక నిర్ణయం : సగానికి తగ్గనున్న బార్లు

    November 11, 2019 / 04:39 AM IST

    ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. విడతల వారీగా మద్యం షాపులను తగ్గిస్తామని తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్�

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

    September 25, 2019 / 07:58 AM IST

    సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

    గమనిక : MMTS రైళ్లు పాక్షికంగా రద్దు

    September 22, 2019 / 03:00 AM IST

    నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మీరు రైళ్లను ఉపయోగిస్తుంటారా ? అందులో MMTS రైళ్లో వెళుతుంటారా..అయితే మీకో గమనిక..సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్

    ఇమ్రాన్ ఖాన్ కు షాక్ : ప్రధాని మోడీకి మద్దతు తెలిపిన పాక్ నేత

    September 1, 2019 / 02:41 PM IST

    జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.

    క్యాబ్ సర్వీసులకు బ్రేక్ : 6 నెలలు Ola లైసెన్స్ రద్దు

    March 22, 2019 / 01:36 PM IST

    రూల్ ఈజ్ రూల్ అంటున్నారు కర్ణాటక ఆర్టీఏ శాఖ. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు అక్కడి అధికారులు.

    బోర్డర్ లో టెన్షన్ :  భారత్‌కు కెనడా విమానాలు రద్దు 

    February 28, 2019 / 03:53 AM IST

    ఢిల్లీ : పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం అన్ని వ్యవస్థ ఉంటున్న క్రమంలో ఇంటర్నేషన్ ట్రాన్స్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కెనడా భాతరదేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పుల్వామా దాడికి ప్రత�

    సుప్రీం ఆదేశాలు : కార్లు, బైకులు రీ మోడల్ చేస్తే నంబర్ మాయం

    January 10, 2019 / 07:12 AM IST

    ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయ�

10TV Telugu News