Home » Cancellation
Inter first year classes beginning in AP : ఏపీలో ఇంటర్ ఫస్ట్ఇయర్ క్లాసెస్ మొదలయ్యాయి. మే 31వరకు క్లాసులు జరగనున్నాయి. మొత్తం 106 రోజులు పాటు ఇంటర్ తొలి ఏడాది విద్యార్ధులకు క్లాసులు జరగనున్నాయి. రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. వేసవి సెలవులు రద్దు చేశారు. రెండో శన�
భారత్లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి
కరోనా వైరస్ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి�
ఏపీ శాసన మండలి రద్దు కావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని..అప్పటి వరకు కౌన్సిల్ ఉంటుందని, సెలెక్ట్ కమిటీ మాత్రం రద్దు కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మండలి రద్దు�
శాసన మండలిని రద్దు చేయటం అంత ఈజీ కాదని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం తిరస్కరించినట్లు కాదనీ అలాగని ఆమోదించినట్లు కూడా కాదని..ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానిక�
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్.. రద్దు చేస్తారా..?
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.
శానసమండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఎలాగైనా బిల్లులను నెగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కానీ మండలి రద్దు అంత సులభం కాదంటూ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబా�