Home » Car
Attack on BJP MP Ranjitha koli car : బీజేపీ మహిళా ఎంపీ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్ రాడ్లుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎంపీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ ఎంపీ రంజిత కోలి వెళ్తున్న కారుపై గు
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..
విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు.
యూపీలో సింగౌలి తాగ గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందారు.
మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తైంది. నాలుగోదశ పోలింగ్ ఏప్రిల్ 10 తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంల�
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప�
ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి
నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం రేగింది. కారులో కోటి రూపాయల నగదు కనిపించింది. కోవూరు పరిధిలోని జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.