CBI

    PNB స్కామ్ : నీరవ్ బెయిల్ మరోసారి తిరస్కరణ

    October 26, 2020 / 08:22 PM IST

    UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లండన్‌ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను లండన్ కోర్టు తిరస్కరించడం ఇది ఏడోసారి. గతంలో ఐదు సార్లు బెయిల్ కోసం దరఖా

    మహారాష్ట్రలో సీబీఐకి ‘నో’ ఎంట్రీ…ఉద్దవ్ సంచలన నిర్ణయం సరైనదే

    October 22, 2020 / 08:48 PM IST

    Maha govt withdraws general consent clause for CBI కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతి(general consent)ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో ఏదైనా కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ

    హత్రాస్ బాధితురాలి తల్లిని క్రైంసీన్ దగ్గరకి తీసుకెళ్లిన సీబీఐ

    October 13, 2020 / 05:03 PM IST

    Hathras Victim’s Mother Taken To Crime Scene దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఇవాళ(అక్టోబర్-13,2020) సీబీఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి స్వగ్రామానికి చేరుకున్నసీబీఐ అధికారుల బృందం…డిప్యూటీ సూపరిండెంటెండ్‌ ఆఫ్‌ పోలీ

    హత్రాస్ కేస్ సీబీఐ చేతికి అప్పగించిన యూపీ పోలీసులు

    October 11, 2020 / 08:05 AM IST

    Hathras కేసును CBIకి అప్పగించారు యూపీ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20ఏళ్ల దళిత యువతిని అగ్ర కులస్థులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. ఈ విమర్శలకు సమాధానం చెప్పే దిశగా, ఆరోపణలపై నిజమైన న్యాయ విచారణ జ�

    రూ.5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    October 6, 2020 / 01:30 PM IST

    bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్ష�

    Viveka murder Case : చెప్పులు అమ్ముకొనే వారిపై సీబీ ‘ఐ’

    September 28, 2020 / 12:38 PM IST

    Viveka murder case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన నలుగురు చెప్పుల డీలర్లకు ఈ కేసుతో సంబంధ

    రథంలో సింహాలు మాయం : దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా ? శిక్షిస్తుందా ?

    September 17, 2020 / 02:28 PM IST

    Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�

    38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

    September 15, 2020 / 07:14 AM IST

    గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి

    బీహార్ లో త్వరలో ఎన్నికలు : ‘justice for Sushant’ బీజేపీ పోస్టర్లు

    September 7, 2020 / 08:59 AM IST

    బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాం�

    సుశాంత్ కేసుతో బయటపడిన మరో కేసు.. పోలీస్ ఆఫీసర్ కొడుకు మృతికి రియా డ్రగ్ కేసుకు సంబంధం ఏమిటి?

    September 3, 2020 / 09:56 PM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ కేసులో రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) క్రిమినల్ కేసు నమోదు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్ కోణంపై ఈడీ అధ�

10TV Telugu News