CBI

    సుశాంత్ కేసులో కీలకంగా హైదరాబాద్ సిద్ధార్థ్ స్టేట్‌మెంట్

    August 23, 2020 / 06:26 PM IST

    బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసు నిమిత్తం సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సుశాంత్ సింగ�

    సుశాంత్ కేసులో మరో ట్విస్టు..ఆయన ఉదయం 4 గంటల వరకు నిద్రపోడు

    August 23, 2020 / 11:06 AM IST

    బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా. కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డ�

    రియా చక్రవర్తి కాల్ వివరాలు బయటపడ్డాయి.. సుశాంత్ మరణంపై ఓ వ్యక్తితో గంటసేపు?

    August 14, 2020 / 07:38 AM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�

    సుశాంత్ సూసైడ్ కేసులో కొత్త కొత్త ఛాలెంజ్‌లు.. రియా సోదరుడికి 886 ఫోన్ కాల్స్!

    August 7, 2020 / 08:22 PM IST

    సుశాంత్ సూసైడ్‌ కేసు రోజుకొక మలుపుతో క్రైమ్ స్టొరీని తలపిస్తుంది. మృతి వెనుక కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకి కొత్త కొత్త చాలెంజ్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుని ముంబై, పాట్నా పోలీసులు విచారిస్తుండగా.. మరోవైపు ఈడీ, సీ�

    ఆ బ్యాగ్‌లో ఏముంది? సీబీఐ విచారణ..హాజరైన వివేకా కూతురు సునీత

    July 31, 2020 / 01:05 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�

    వివేకా హత్య కేసులో విచారణ స్పీడ్ పెంచిన సీబీఐ

    July 27, 2020 / 01:57 PM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �

    సీబీఐకి నేరుగా నో ఎంట్రీ.. రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    July 21, 2020 / 10:44 AM IST

    రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ గొడవల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఇకపై రాజస్థాన్‌లో ఏ కేసునైనా నేరుగా దర్యాప్తు చేయడానికి కుదరదు. దర్యాప్తు కోసం సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దర్యాప్తు కో

    మిస్టరీ వీడేనా ? : YS Viveka మర్డర్ కేసు..పులివెందులకు CBI అధికారులు

    July 19, 2020 / 09:46 AM IST

    ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన

    ఎయిర్ పోర్ట్ స్కాం…జీవీకే గ్రూప్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ

    July 7, 2020 / 05:47 PM IST

    ముంబై ఎయిర్‌పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. ము�

    GVK గ్రూప్ చైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కొడుకుపై CBI అవినీతి కేసు

    July 2, 2020 / 11:21 AM IST

    జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లిమిటెడ్(MIAL) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ పనుల్�

10TV Telugu News