Home » CBI
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్మార�
12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మా
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే వ�
ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్�
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
రాఫెల్ డీల్ విషయంలో మోడీ సర్కార్ కు ఊరట లభించింది. రాఫెల్ రివ్యూ పిటిషన్లను ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ డీల్ కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన స
దేశవ్యాప్తంగా 188 ప్లేస్ లలో ఇవాళ(నవంబర్-5,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. 7వేల200 కోట్ల రూపాయల మేరకు 42 బ్యాంకులను మోసం చేసిన కేసులకు సంబంధించి సీబీఐ దేశవ్యాప్త సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇందులో నాలుగు కేసుల్లో ప్రశ్నించిన మ�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 న
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీ
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషా�