CBI

    రైతుల పోరాటం వేళ..పంజాబ్, హర్యానా గోడౌన్లలో సీబీఐ సోదాలు

    January 29, 2021 / 01:28 PM IST

    Punjab and Haryana godowns  : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి న�

    లంచగొండులుగా దొరికిపోయిన నలుగురు సీబీఐ అధికారులు

    January 16, 2021 / 12:33 PM IST

    CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తమ సొంత హెడ్ క్వార్టర్ లోనే రైడింగ్ జరిపి నలుగురు అధికారులను బుక్ చేసింది. ఓ కంపెనీ నుంచి లంచం తీసుకునేందుకు మరో ఏజెన్సీ హెల్ప్ చేసిందని తేలింది. 14లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికా�

    Sister Abhaya Murder : 28 ఏళ్లు విచారణ, ఇద్దరికీ జీవిత ఖైదు

    December 23, 2020 / 03:24 PM IST

    Sister Abhaya Murder: Kerala priest : కేరళలో 1992లో జరిగిన సిస్టర్ అభయ (Sister Abhaya)హత్య కేసులో తిరువనంతపురం సీబీఐ కోర్టు (CBI Court) దోషులకు శిక్ష ఖరారు చేసింది. 28 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు తన తీర్పు వెలువరించింది. ఫాదర్‌ తామస్‌ కొత్తూర్‌, నన్‌ సెఫీలను దోషులుగా నిర్థారిస్తూ జీవిత ఖ

    హత్రాస్ కేసులో కీలక పరిణామం

    December 18, 2020 / 03:57 PM IST

    CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్‌ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై శుక్రవారం(డిసెంబర్-18,2020)సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. బాధ�

    ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు జరపాలి : ప్రశాంత్ భూషణ్

    December 17, 2020 / 01:17 PM IST

    Vote for Note Case : ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గురువారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ పై జులైలో విచారిస్తామని పేర్కొంది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. �

    లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకం : ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

    December 16, 2020 / 01:23 PM IST

    Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్‌ఆర్ఎస�

    బీజేపీ హయాంలో CBI పాన్ షాప్‌లా మారింది

    November 20, 2020 / 10:07 AM IST

    CBI: రాష్ట్రంలో సుప్రీం కోర్టు పాలనను స్వాగతిస్తూ.. బీజేపీ హయాంలో సీబీఐ వైఖరి పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మినిష్టర్ అస్లాం షేక్ విమర్శించారు. ఇదెక్కడికైనా వెళ్లగలదు. ఎవరినైనా బుక్ చేయగలదు. సీఎంలకు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా యాక్షన్ తీసు�

    సుజనా అమెరికా ప్రయాణానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

    November 14, 2020 / 10:12 AM IST

    HC permits sujana chowdary to fly abroad : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 2వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఆయన విదేశీ ప్రయణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు స్పష

    వైఎస్ వివేకా హత్య కేసు, రికార్డులు సీబీఐకి ఇవ్వాలన్న హైకోర్టు

    November 11, 2020 / 05:26 PM IST

    YS Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా రికార్డులను సీబీఐకి అందచేయాలని సూచించింది. రికార్డులను తమకు అందచేయాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను సీబీఐ ఆశ్రయించింది. హత్య కేసుకు సంబ�

    ఏడు గంటల హింస, రక్తపు మరకలు తుడవమంటూ…

    October 27, 2020 / 12:58 PM IST

    Sathankulam lockup death case, forensic report father son brutally tortured :  తమిళనాడులో సంచలనం సృష్టించిన  సత్తాన్ కులం లాక్ అప్ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన నివేదికను మద్రాస్‌ హైకోర్టుకు సమర్పించింది. ‘‘రిజల్ట్స్‌ ఆఫ్‌ లాబొరేటరి అనాలిసిస్‌’’ పేరిట రూపొందించిన ఫోరెన్స�

10TV Telugu News