Home » CCTV CAMERAS
ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు వేడుకల అనంతరం కేకు, ఇతర వ్యర్థాలు అక్కడే పారేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరస�
దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.
తీహార్ జైలులో జరిగిన మర్డర్ కేసులో కీలక అంశాలు బయటికొస్తున్నాయి. ఆగష్టు 3 ఉదయం 9గంటల 30నిమిషాల నుంచి ఆగష్టు 4 సాయంత్రం 4గంటల 50నిమిషాల వరకూ సీసీటీవీ..
సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీకి ప్రపచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో లండన్. మూడో స్థానంలో చెన్నై నిలిచాయి.
blast in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్�
hyderabad-city-10 Lakh CCTV cameras Minister KTR : అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. పోలీస్, పురపాలక శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్.. భాగ్యనగరంలో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను