Home » CCTV
Porsche drives over wall and lands on SUV : Porsche కారును పార్కింగ్ చేద్దామనుకున్నాడు. కానీ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన కారు కొత్తదని తెలుస్తోంది. ఈ ఘటన Mannington, Essex లో చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వ�
A woman’s narrow escape : హైదరాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోతగా కురిసిన వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇంకా నీటిలో పలు కాలనీలున్నాయి. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. నగరంలో జన జీవన స్తంభించిపోయింది. ట్రాన్స్ ఫార్మర్లు, వాహనా
హాలీవుడ్ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షలాది రూపాయలను ఏటీఎంలో నుంచి కొల్లగొట్టారు. ఏటీఎం గార్డును చావగొట్టారు.. సీసీటీవీల మీద స్ప్రే కొట్టారు.. ఏటీఎంను పేల్చేసి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగల ముఠాకు సూత్రదారి.. గ్యాంగ్ లీడర్.. ఐఏఎస్
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ�
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్పై పోలీసులే దాడి చేసినట్లు వీడియోలు లీక్ అయ్యాయి. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై
రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేయాల్సిన పోలీస్ పాల ప్యాకెట్ల దొంగగా మారాడు. ఎవరికీ తెలియదనుకున్నాడో ఏమో.. చక్కగా ప్యాకెట్లు దొంగిలించి కొలీగ్ తో కలిసి చెక్కేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని ఓ స్టోర్ వద్ద పాల ప
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉ�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని చారిత్రక సీతారాం మహరాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాంబాగ్ రామాలయంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సీతారా