CENTERE

    భారతీయ విద్యార్ధుల వీసా సమస్యలు పరిష్కరించాలని బ్రిటన్ ను కోరిన భారత్

    October 1, 2019 / 04:28 AM IST

    బ్రిటన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల హక్కులు కాపాడాలని, భారతీయ విద్యార్థుల వీసాకి సంబంధించిన ఇష్యూస్ ని తర్వగా పరిష్కరించేలా చూడాలని బ్రిటన్ సర్కార్ ని కోరింది భారత ప్రభుత్వం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి్ చర్చల సమయంలో..యూకే హోమ్ ఆఫ�

    4రాష్ట్రాల హైకోర్టు సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

    May 14, 2019 / 02:16 AM IST

    నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌  ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

    పుల్వామా దాడి ఓ కుట్ర…ప్రభుత్వం మారితే పేర్లు బయటికొస్తాయి

    March 21, 2019 / 01:28 PM IST

    పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్‌గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు &#

    ఆప్ కి గట్టి ఎదురుదెబ్బ : అధికారం కేంద్రానిదేనన్న సుప్రీం

    February 14, 2019 / 06:11 AM IST

    ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య అధికారాల వివాదానికి సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యాంటీ కరప్షన్ బ్రాంచ్(ACB) వంటి సంస్థలను నియంత్రించే అధికారం కోసం ప్రయత�

    పీకే జోస్యం : 2019లో ఆయనే ప్రధాని

    February 12, 2019 / 12:07 PM IST

    మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై, మరోసారి మోడీ ప్ర

    బడ్జెట్ 2019 : ఈ ముగ్గురికి బిగ్ బొనాంజా

    January 31, 2019 / 08:41 AM IST

     ఇవాళ(ఫిబ్రవరి-1) తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర  బడ్జెట్ పైనే దేశ ప్రజలందరి కళ్లు ఉన్నాయి. బడ్జెట్ లో ఏయే సెక్టార్లకు ఏయే రాయితీలు ఉంటాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నె

    బడ్జెట్ 2019 : సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు

    January 30, 2019 / 11:52 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగి ఉంది. ఈ సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి-1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టబోయ

    చెప్పి చెయ్యాలంతే : అప్పుడు ఆర్బీఐ..ఇప్పుడు సెబీ

    January 30, 2019 / 09:23 AM IST

    ఇప్పటికే ఆర్బీఐకి కళ్లెం వేసిన కేంద్రం సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అధికారాలకు కత్తెర వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సెబీ ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఆ ప్రపోజల్స్ ను ఒక స్వతంత్ర కమిటీకి నివేదించాలని ఆర్థ�

    లోక్ పాల్ ఎప్పుడు? : అన్నా హజారే దీక్ష ప్రారంభం

    January 30, 2019 / 06:56 AM IST

    లోక్ పాక్ చట్టంపై మరోసారి కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రెడీ అయ్యారు.  మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధిలోని తన నివాసంలో మంగళవారం(జనవరి 30, 2019) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రాల్లో లోకాయుక్త, క

10TV Telugu News