Home » central cabinet
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్ ఢిల్లీలో చేస్తు�
కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన
Cabinet gives nod దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని లాంఛ్ చేయాలన్న కేంద్రం ఫ్లాన్ కు బుధవారం(డిసెంబర్-9,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ డేటా ఆఫీసుల నుంచి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా వాటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అ
Bonus For Central Employees కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019-2020ఏడాదికి గాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు.. ప్రొడక్టివిట్ లింక్డ్ బోనస్(PLB),నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్రకేబినెట్ ఆమోదం త�
త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో పలువురు మంత్రులు ఒకటి కన్నా ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇది వారిపై అధిక భారం మోపుతుందని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎ�
బీజేపీకి ఓ అద్భుతమైన అలవాటు ఉంది. తనకు అవసరం అనుకునే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి పాగా వేసేయాలని చూస్తుంది. అక్కడున్న ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. వారికి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గతంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేసి
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోక�
ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్య�