Home » Central Government
ఈ20 పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్, సంబంధిత పార్టులను డ్యామేజ్ చేసే ప్రభావం ఉందంటూ వస్తున్న ప్రచారంపై కూడా పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీప్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు..
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నాయి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది.
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. ప్రతినెలా రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు.
UPI New Rule : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే.. త్వరలో కొత్త రూల్ వస్తోంది.. యూపీఐ పేమెంట్లు రూ. 3వేలు దాటితే ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
కేంద్రం ‘కుల గణన’ నిర్ణయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు.
కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.