Home » central government employees
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఏర్పాటుకు అంతా సిద్ధం చేస్తోంది. అధికారిక నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
Central Government Employees : 2024–25 ఆర్థిక ఏడాదికి డబుల్ బోనస్ను ప్రకటిస్తూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది.
దీంతో 18 నెలల బకాయిలు రావచ్చని అంచనా. కమిషన్ త్వరగా ఏర్పడి, ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఆమోదిస్తే ఇది సాధ్యమవుతుంది.
క్యాష్లెస్ చికిత్స సులభతరం అవుతుంది. ఆసుపత్రులు ప్యాకేజీ రేట్లను వాస్తవికంగా పరిగణించి సీజీహెచ్ఎస్ కార్డు హోల్డర్లకు చికిత్స అందిస్తాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 55% డీఏ పొందుతున్నారు. ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్మెంట్ ఫాక్టర్ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 2శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏ 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు మరింత పెరగనున్నాయి.
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకటనతో కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రేడ్ల వారీగా ఏ ఉద్యోగికి ఎంత జీతం పెరగనుందో పూర్తి లెక్కలను ఓసారి పరిశీలించండి..
8th pay commission : 8వ వేతన సంఘం అమలుపైనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు.. ఎప్పుడు అమల్లోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 1, 2026 నుంచి అమలు కానుందా? జీతాలు ఎంత పెరగొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..