Home » Central govt
అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు..
కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
తెలంగాణ రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్ట అమలుకు..
DGGI Block Websites : ఐపీఎల్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాకిచ్చింది. 300కి పైగా అక్రమ వెబ్సైట్లు, యూఆర్ఎల్స్ బ్లాక్ చేసింది. భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెమోరియల్ ఏర్పాటు స్థలం కేటాయించాలని
PAN 2.0 Project : మీ పాన్ నంబర్ను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు అదనపు ఫీచర్లతో అప్గ్రేడ్ చేసిన పాన్ కార్డ్ని ఉచితంగా అందుకుంటారు.
2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...
ఎఫ్డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.