-
Home » Central govt
Central govt
వార్ ఎఫెక్ట్.. గ్యాస్ వినియోగదారులకు బిగ్షాక్.. భారీగా పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
LPG Price Hike : ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం భారతదేశంలోని సామాన్య ప్రజలపైనా పడుతుంది. గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులకు ఇక చెక్.. కానీ, ఈ నిబంధనలు పాటించాలి..
Toll Plazas: కేంద్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల విషయంలో సులభతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగ్గా ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది.
సిగరెట్లు, గుట్కా అలవాటు ఉన్నవారికి బిగ్షాక్.. భారీగా పెరగనున్న ధరలు
Tobacco : ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్సు విధించనున్నట్లు ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది.
ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ఎక్కడెక్కడ అంటే..
ఏపీకి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణానికి అదనంగా రూ.14,200 కోట్లు.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి
Amaravati Capital :అమరావతి నిర్మాణంకోసం అదనపు రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలోని ఈ ఐదు జిల్లాలను ధన ధాన్య యోజనలో చేర్చండి.. కేంద్రానికి విజ్ఞప్తి.. ఈ పథకం వల్ల రైతులకు ప్రయోజనం ఏమిటంటే?
కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో తెలంగాణలోని ఐదు జిల్లాలను చేర్చాలని మంత్రి తమ్మల కేంద్రాన్ని కోరారు.
ప్రధానిని కూడా తప్పించే బిల్లు.. ఏంటిది? ఇందులో ఏముంది? విపక్షాల అభ్యంతరం ఏంటి?
PM Removal Bill: కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు
రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడేది ఆరోజు నుంచే.. లిస్ట్లో మీపేరు లేకుంటే ఇలా చేయండి..
అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు..
కేంద్రం గుడ్న్యూస్?.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్... భారీగా తగ్గనున్న ధరలు.. రేట్లు తగ్గే వస్తువులు ఇవే..
కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు..
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.