Home » Central govt
Uttam Kumar Reddy : రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని టీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రోడ్డు ప్రమాద మృతుల్లో టాప్లో ఇండియా
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్లతో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అలోవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది.
మన దేశంలో ఒక వైపు ఎండలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఒకదానితో ఒకటి పోటీపడి పెరుగుతున్నాయి.
Petrol-Diesel Prices : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇందన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యలే లేనట్లు బీజేపీ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అంశాలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ...
యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చేసిన విద్యార్థుల భవిష్యత్పై కేంద్రం ఫోకస్ పెంచింది. చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచనలు చేస్తుంది కేంద్రం.
భారత్ లో ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ వినియోగదారులపై పడితే సామాన్య ప్రజలు తట్టుకోలేరు
ద్విచక్రవాహన నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ అమలవుతోంది. ఈక్రమంలో మరో కొత్త రూల్..అదే పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.