Home » Central govt
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రాష్ట్ర, జిల్లా, ఏరియా కార్యాలయాల స్థలాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
కరోనా కట్టడిలో భాగంగా.. అహ్మదాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ (ZyCoV-D)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.
నీట్ పీజీ - 2021 కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని సోమవారం(అక్టోబర్-25,2021) కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్
ఏపీలో రాజకీయాలు మరింత వేడిక్కాయి. టీడీపీ ఆఫీసులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారి వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులతో భగ్గుమన్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది మరో రూ.1.438.08 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేడు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పాల్గొననుండగా..
చిన్న పిల్లలతో అసహజంగా చిత్రీకరించిన పోర్న్ వీడియోలు చూస్తున్నారా ? అయితే జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి.
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.
కరోనా వ్యాక్సిన విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారో..రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ వేయించుకోవాలని వేరువేరే వ్యాక్సిన్లు వద్దని స్పష్టం