Home » Central govt
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్ మధ్య వివాదం కొనసాగుతోంది.
కొవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీ తొలగించాలంటూ పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయాల్లో జీఎస్టీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
RBI Board: 99,122 కోట్ల రూపాయల మిగులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. 2021 మార్చి 31 తో ముగిసే తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి
దేశంలో వ్యాక్సినేషన్పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్లో కాలర్ ట్యూన్, సందేశాల ద్వారా విసిగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో టీకాల కొరతపై ఢిల్లీ హైకోర్టు విమర్�
వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ హామీ ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత ఔషధ నియంత్రణ సంస్థ అడిగిన నేపథ్యంలో.. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల టీకా ఉత్పత్తి ప్రణాళికల�
కరోనా కల్లోలంతో కేంద్రం ఎప్పటికప్పుడు విధివిధానాలను సవరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్యుహెచ్ఓ, వివిధ దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త మందులను కూడా వినియోగానికి తెస్తుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని వర్గాలకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించింది.
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడున్నర లక్షలకు పైగానే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్�
భారత వ్యాక్సిన్ తయారీదారు భారత బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ ధరలను వెల్లడించింది. కేంద్రానికి ఒక్కో డోసు రూ.600కు ఇవ్వనుంది.