Home » Central govt
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడున్నర లక్షలకు పైగానే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్�
భారత వ్యాక్సిన్ తయారీదారు భారత బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ ధరలను వెల్లడించింది. కేంద్రానికి ఒక్కో డోసు రూ.600కు ఇవ్వనుంది.
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది.
మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం
కేంద్రం కొత్త టోల్ విధానంపై అనేక అనుమానాలు
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫర్ సేల్