Home » Central govt
TRS Party office in delhi ఢిల్లీలోతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆఫీస్ నిర్మాణ కోసం కేంద్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఢిల్లీ వసంత విహార్లో 1100 చ.మీ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్ర
Credit Score : మారటోరియం వడ్డీ.. వడ్డీపై వడ్డీ సంగతి పక్కనబెడితే.. కేంద్రం మార్చి నెలలోనే ఈ ఆరు నెలలూ కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ.. డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్బిఐ ద్వారా బ్యాంకులకు సూచించింది.. మరోవైపు సుప్రీంకోర్టులో ప
EMI Moratorium : కరోనా కష్టకాలంలో మారటోరియంపై కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుందా? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తీసుకున్న రుణాలపై వడ్డీలను కేంద్రం రద్దు చేస్తే.. రుణగ్రహీతలకు భారీ ఊరట లభించినట్టే..? కరోనా కాలంలో వివిధ వర్గాల రుణ�
Unlock 5.0 Guidelines : అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి అన్ లాక్ 5.0 అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ కొన్నింటికి మాత్రమే అనుమతినిచ్చిన కేంద్రం.. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాత
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న వ్యవసాయ బిల్లు అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్. కార్పొరేట్ రాబందువులు దేశమంతా విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. రాజ్యసభలో అగ్రి బిల్లును వ్యతిరేకిస్తామ�
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ ఏడాది చివరికి టీకా వచ్చేనా? భారత్లో వ్యాక్సిన్ ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంతకు టీకా ఎప్పుడు వస్తుందని కేంద్రం చెబుతుంది? కరోనా వ్యాక్సిన్పై కేంద్రం బాంబు పేల్చింది. రెండు మూడు నెలల్లో.. లేదంటే ఈ ఏ
దేశ భద్రతా కారణాలతో గతంలో 59 చైనా యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా మరో 47 యాప్లను బ్యాన్ చేసింది. నిషేధిత యాప్లకు ఇవి క్లోన్లుగా వ్యవహరిస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ చైనా యాప్లేనని తేల్చారు అధికార�
కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్ల
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�