Central govt

    విన్నపాలు వినవలె : జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు

    February 15, 2020 / 06:20 PM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన జగన్ .. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించారు. అటు జగన్‌ అభ్యర్థనల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని �

    టూరిస్టులకు కేంద్రం బంపరాఫర్…మీ పర్యటన ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందట

    January 26, 2020 / 09:51 AM IST

    మీకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యటించేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే మీకో శుభవార్త. పర్యాటక ప్రేమికులకు శనివారం(జనవరి-25,2020) కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట�

    కేంద్రం సరిగ్గా పని చేస్తలే.. డబ్బులిస్తలే : సీఎం కేసీఆర్

    January 25, 2020 / 12:44 PM IST

    కేంద్రంలో ఉన్న సర్కార్ సరిగ్గా పనిచేయడం లేదని, ఢిల్లీ పెద్దల తీరు సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి GST కింద సుమారు రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. IGST కింద రూ. 2 వేల 812 కోట్లు రావాల్సి ఉందని వివరించార

    ఎవరి పక్షమో : జీవీఎల్‌ మాటల అంతరార్థం ఏంటో? 

    January 24, 2020 / 01:37 PM IST

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్‌ నడుస్తోంది. ఆయన జగన్‌ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్ల�

    వైసీపీ చెలగాటం.. ఏపీ బీజేపీకి ప్రాణసంకటం!

    January 21, 2020 / 11:38 AM IST

    ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతుండే వారు. ఇదంతా పార్టీ వ్యూహమేనని అనే వాళ్లు ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీయే ఇదంతా చేయిస్త�

    నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

    January 15, 2020 / 02:46 PM IST

    నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ

    కాషాయ కార్యకర్తలకు ఏదీ.. నేతల భరోసా?

    January 15, 2020 / 01:06 PM IST

    కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మ‌రే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం ప‌నిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�

    మోడీ సర్కార్ కీలక నిర్ణయం..చంద్రబాబుకు NSG భద్రత తొలగింపు

    January 13, 2020 / 10:12 AM IST

    ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణవలయంగా కన్పించే బ్లాక్ క్యాట్ కమాండోలు ికపై కన్పించరు. చంద్రబాబు ఒంటిమీద ఈగ కూడా వాలకుండా ఆయనని కాపాడే ఎన్ఎస్ జీ కమాండోలు ఇకపై ఆయన చుట్టూ ఉండరు. ఇప్పటికే ఎస్పీజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున

    జనవరి 15 వచ్చేస్తోంది..ఫాస్టాగ్ తీసుకున్నారా 

    January 6, 2020 / 11:41 AM IST

    జనవరి 15వ తేదీ దగ్గర పడుతోంది. ఆ రోజు నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. ఫాస్టాగ్ టోకెన్ల కొరత, ఇతరత్రా సమస్యలు ఏర్పడడంతో డిసెంబర్ 15 వరకున్న గడువును జనవరి 15 వరకు పొడిగించారు. కానీ ఇంకా చాలా మంది ఫాస్టాగ్ అంటే ఏమిటీ ? ఎక్కడ తీసుకోవాలి ? తదితర వివరాల�

    తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బిపిన్ రావత్

    December 30, 2019 / 11:12 AM IST

    భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.  

10TV Telugu News