Home » Central govt
జనవరి 15వ తేదీ దగ్గర పడుతోంది. ఆ రోజు నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. ఫాస్టాగ్ టోకెన్ల కొరత, ఇతరత్రా సమస్యలు ఏర్పడడంతో డిసెంబర్ 15 వరకున్న గడువును జనవరి 15 వరకు పొడిగించారు. కానీ ఇంకా చాలా మంది ఫాస్టాగ్ అంటే ఏమిటీ ? ఎక్కడ తీసుకోవాలి ? తదితర వివరాల�
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 31,2019న ఆర్మీ చీఫ్గా రావత్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రకటించడం విశేషం.
జాతీయ జనాభా రిజిస్టర్(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది. ఎన్పీఆర్ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే
పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిర�
దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇప్పటి వరకు కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇకనుంచి 9 గంటలుగా మారనుంది. వేతనకోడ్-2019, అమలులో భాగంగా కనీస వేతనాల�
ఎత్తయిన ప్రాంతాలు..ఎముకలు కొరికే చలి..విపరీతమైన మంచు..ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే సాహసమే. ఎందుకంటే చలికి డీజిల్ గడ్డ కట్టుకపోతోంది. ఫలితంగా మోటారు వాహనాలు ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు వాహనదారులు. ఈ సమస్యలకు చెక్ ప�
మీరు ఇంట్లో బంగారం దాచారా? అయితే లెక్క చెప్పాల్సిందే. రసీదు చూపించాల్సిందే. లేదంటే పన్ను కట్టాలి. చిన్న బంగారం ముక్క ఉన్నా లెక్క చెప్పాల్సిందే అంటోంది మోడీ ప్రభుత్వం. అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్�
బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగ�
ఓ వైపు దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందంటూ వార్తలు వినిపిస్తుంటే,అలాంటిదేమీ లేదు అంతా బాగానే ఉందంటూ కేంద్రప్రభుత్వం నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలో దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారాన్ భర్త పరకాల ప్రభాకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం
కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్నెస్ అలోవెన్స్ను పెంచనున్నారు. వినియో�