Central govt

    NRCలో ముందడుగు పడింది : NPR అప్ డేట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం

    December 24, 2019 / 10:16 AM IST

    జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్‌పీఆర్‌ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది.  ఎన్‌పీఆర్‌ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే

    ఏ రాష్ట్రానికి ‘పౌరసత్వం’ అమలును తిరస్కరించే అధికారం లేదు

    December 13, 2019 / 02:53 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిర�

    రోజుకు 9 గంటల పని..ఉద్యోగులకు మోదీ షాక్

    November 19, 2019 / 01:56 AM IST

    దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇప్పటి వరకు  కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇకనుంచి 9 గంటలుగా మారనుంది.  వేతనకోడ్-2019, అమలులో భాగంగా కనీస వేతనాల�

    చలికి గడ్డ కట్టని డీజిల్

    November 18, 2019 / 01:27 AM IST

    ఎత్తయిన ప్రాంతాలు..ఎముకలు కొరికే చలి..విపరీతమైన మంచు..ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే సాహసమే. ఎందుకంటే చలికి డీజిల్ గడ్డ కట్టుకపోతోంది. ఫలితంగా మోటారు వాహనాలు ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు వాహనదారులు. ఈ సమస్యలకు చెక్ ప�

    వారసత్వమా? రసీదు ఉందా? : పాత బంగారం లెక్క ఎలా తేలుస్తారు?

    October 30, 2019 / 10:38 AM IST

    మీరు ఇంట్లో బంగారం దాచారా? అయితే లెక్క చెప్పాల్సిందే. రసీదు చూపించాల్సిందే. లేదంటే పన్ను కట్టాలి. చిన్న బంగారం ముక్క ఉన్నా లెక్క చెప్పాల్సిందే అంటోంది మోడీ ప్రభుత్వం. అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్�

    సోషల్ మీడియాతో ఆధార్ లింక్..కేంద్రం మార్గదర్శకాలు

    October 23, 2019 / 12:59 AM IST

    బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్‌ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్‌ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగ�

    దేశంలో తీవ్ర ఆర్థికమాంద్యం…భర్త విమర్శలపై స్పందించిన ఆర్థికమంత్రి

    October 15, 2019 / 10:03 AM IST

    ఓ వైపు దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందంటూ వార్తలు వినిపిస్తుంటే,అలాంటిదేమీ లేదు అంతా బాగానే ఉందంటూ కేంద్రప్రభుత్వం నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలో దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారాన్ భర్త పరకాల ప్రభాకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం

    దీపావళి కానుక: ఉద్యోగుల జీతం పెంపు

    October 9, 2019 / 09:28 AM IST

    కేంద్ర ప్రభుత్వం బుధవారం దీపావళి కానుక ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే టీఏడీఏలో 5శాతం పెంచుతున్నట్లు శుభవార్తను వినిపించింది. పెన్షనర్లకు, ప్రస్తుత ఉద్యోగులకు ఇస్తున్న వేతనంలో డియర్‌నెస్ అలోవెన్స్‌ను పెంచనున్నారు. వినియో�

    దత్తన్నకు గవర్నర్ పదవి

    September 1, 2019 / 06:08 AM IST

    బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

    మా దగ్గరే చాలా ఉంది.. మాకు డబ్బు వద్దు: SBI

    August 28, 2019 / 02:05 AM IST

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్రకటనపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) స్

10TV Telugu News