Central govt

    TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

    April 19, 2019 / 04:50 AM IST

    పశ్చిమ బెంగాల్ లో ఓ నటుడు తృణముల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతను బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటుడు ఘాజీ అబ్దుల్‌ నూర్‌. ఈ క్రమంలో భారతదేశాన్ని  విడిచి వెళ్లిపొమ్మంటు ఘాజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బంగ

    విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు : జీవీఎల్

    February 27, 2019 / 04:11 PM IST

    ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ పర్యటనకు ముందే ప్రజలకు మోడీ కానుక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. రైల్వే జో

    ఇక రోజంతా విద్యుత్ : ఏప్రిల్ 1 నుంచి అమలు 

    February 26, 2019 / 07:35 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక సమస్యల

    ’మోడీవి మాటలేకాని…చేతలు కావు’ : సీఎం చంద్రబాబు

    February 24, 2019 / 08:38 AM IST

    అమరావతి : కేంద్రం ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం మనపై సీబీఐ దాడులు చేయిస్తోందన్నారు. దేశంలోని అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మోడీవి మాటలేకాని…చేతలు కావు అని ఏద్దేవా చేశారు. కేంద

    బిగ్ డెసిషన్ : కిరోసిన్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న కేంద్రం

    February 22, 2019 / 06:17 AM IST

    హైదరాబాద్‌ : చౌకధర దుకాణాలు సరఫరా చేసే సబ్సిడీ కిరోసిన్ ఇకనుంచి బంద్ కానుంది. సబ్సిడీ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ చౌకధర దుకాణాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన సబ్సడీ కిరోసిన్‌ పక్కదారి పడ�

    ముందస్తు జాగ్రత్తలు : సేఫ్ ప్లేస్‌కి 127 గ్రామాల ప్రజలు

    February 21, 2019 / 12:17 PM IST

    పుల్వామా తరహాలో మరిన్ని దాడులు చేయడానికి జైషే, హిజ్బుల్ ఉగ్రవాదుల సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఐబీ హెచ్చరికలతో కేంద్రం రెస్పాండ్ అయ్యింది. ఈ మేరకు సైన్యానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంద

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏ 3 శాతం పెంపు

    February 20, 2019 / 02:45 AM IST

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

    రైతు ఖాతాల్లోకేనా! : మోడీ సర్కార్ కు రూ.28వేల కోట్ల చెక్కు

    February 18, 2019 / 02:06 PM IST

    రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెంట్ ను కేంద్రప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ కు వరుసగా ఆర్బీఐ అడ్వాన్స్ పేమంట్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి. టర్కీ ప్రెసిడెంట్ ఈర్డోజన్ పాలనకి రెఫరెండంగా �

    టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ : ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం

    January 26, 2019 / 08:54 AM IST

    విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�

    భారతరత్న : మహామనిషి ప్రణబ్ ముఖర్జీ

    January 26, 2019 / 03:26 AM IST

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నప్రకటించింది.

10TV Telugu News