Central govt

    రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

    January 25, 2019 / 03:28 PM IST

    ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�

    స్నూపింగ్ ఆర్డర్ : దర్యాప్తు సంస్థలకు అధికారాలను పరిశీలిస్తాం

    January 14, 2019 / 07:56 AM IST

    కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా 10 దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని సోమవారం(జనవరి 14,2019) సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 20న పది దర్యాప్తు సంస్థలకు కంప్యూటర్

    రిపబ్లిక్ డే : ఏపీ, తెలంగాణ శకటాలకు నో అన్న కేంద్రం…

    January 7, 2019 / 06:52 AM IST

    హైదరాబాద్ : జనవరి..26..రిపబ్లిక్ డే…సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మీ శకటాలకు అనుమతి లేదంటూ కేంద్రం పేర్కొనడంపై ఇరు రాష్ట్రాల్లో ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. చివరకు శకటాలపై కూడా కేంద్రం కన్ను పడిందినే విమర్శలు వినిపిస్త�

    కేంద్ర ఉద్యోగులు 20 ఈఎల్స్‌ని వాడుకోవాల్సిందే!

    January 5, 2019 / 02:57 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…మీ ఎర్న్‌డ్ లీవ్స్ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇక వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.  సెంట్రల్ గవర్నమెంట్ ఉ

    మళ్లీ ఏమైనా మూడిందా : రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేత

    January 3, 2019 / 12:52 PM IST

    ఢిల్లీ: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అక్రమ ఆస్త�

    ఇప్పుడు పెట్టండి కామెంట్స్ : ప్రభుత్వం గుప్పిట్లో వాట్సాప్, ఫేస్ బుక్

    December 28, 2018 / 06:45 AM IST

    సోషల్ మీడియాను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నదా.. తను చెప్పినట్లే ఇక సోషల్ మీడియా ఆడబోతున్నదా.. ఫేక్ న్యూస్, దేశ భద్రత కారణాలతో డిజిటల్, సోషల్ మీడియాలను కంట్రోల్ చేయబోతున్నదా..

10TV Telugu News