Central govt

    దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇండోర్‌లో కరోనా వైరస్ జాతి మరింత తీవ్రమైనది

    April 28, 2020 / 04:05 AM IST

    యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మన దేశంలోనూ కరోన

    మే 3 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల్లో మార్పులు ఉంటాయా?

    April 28, 2020 / 03:52 AM IST

    కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి

    కోలుకున్న వారినుంచి ఇతరులకు కరోనా సోకదు : కేంద్రం 

    April 28, 2020 / 03:23 AM IST

    కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి కోలుకున్నాక వారినుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ బారినుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించే ప్లాస్

    ఈ ప్రాంతాల్లోనే లాక్ డౌన్ ఉల్లంఘనలు ఎక్కువ.. జాబితా విడుదల

    April 21, 2020 / 01:07 AM IST

    ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముంబైతోపాటు పుణె, మహారాష్ట్ర, మధ

    యూపీలో వలస కూలీలపై కెమికల్ స్ర్పే.. ఆరోపణలపై బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ విచారణ

    March 30, 2020 / 10:03 AM IST

    కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు నగరంలోకి తిరిగి వచ్చారు. నగరంలోకి ప్�

    కరోనా రాకాసి : ముఖాన్ని మాత్రం తాకకండి

    March 29, 2020 / 03:43 AM IST

    కరోనా వైరస్ భూతం వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది ప్రజలు ఈ వైరస్ బారిన పడిపోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వైద్యులు, నిపుణులు పలు సలహాలు, సూచనలు అందచేస్తున్నా�

    కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

    March 23, 2020 / 10:33 AM IST

    కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�

    కేంద్రం, జగన్ చెప్పింది ఇదే : ఎలాంటి చికిత్స లేకుండానే 80శాతం మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు

    March 22, 2020 / 03:05 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ సహా పలు దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్నిదేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కుగా ఉన్నప్పటికీ భారత్ లో మాత్రం స్వల్ప స్థాయిలోనే కన�

    ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచిన గవర్నమెంట్

    March 13, 2020 / 12:52 PM IST

    కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. డియర్‌నెస్ అల్లోవెన్స్‌ను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డీఏ

    కేంద్రం ఆమోదించక ముందే వైజాగ్‌కు సీఎం జగన్

    March 12, 2020 / 10:07 PM IST

    మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోయినా, అనధికారికంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంత�

10TV Telugu News