Home » Central govt
central govt green signal telangana new secretariat : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర�
Covid-19 Vaccination : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలా అందించాలనేదానిపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు… ఈనెల 28, 29న టెస్ట్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఏపీలో కృష్ణా జిల్లా డ్రై రన్కు ఎంపి�
Transport Allowance: ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు లాక్డౌన్ సమయంలో ట్రావెలింగ్ అలోవెన్స్ అమౌంట్ను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ‘ఒక క్యాలెండర్ నెలలో ఆఫీసుకు అటెండ్ అవని వారికి ట్రాన్స్పోర్ట్ అలోవెన్స్ ఇచ్చేది లేదని.. ఉద్యోగులకు డ్రా చేయడం కు�
No need corona virus vaccine entire nation : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. ఎక్కడా చూసిన కరోనా కేసులే. భారతదేశంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే అందరికి కరోనా వ్యాక్సిన్ వేయడం సాధ్యమేనా? అంటే.. దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర
Night Time Lock Downs in Containment Zones : కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో రాత్రివేళ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట�
Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో ని�
central Govt Should Be completed Polavaram CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్పై సమీక్ష నిర్వహించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 ప్రకారం 20,398.61 కోట్లకే అంగీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపిందని జగన్ దృష్టిక
Modi govt has set aside ₹50,000 crore for vaccination కరోనా వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్ రెడీ అవగానే దాన్ని ప్రజలకు అందించేందుకు సిద్థంగా ఉన్నట్లు రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ న�
TRS Party office in delhi ఢిల్లీలోతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆఫీస్ నిర్మాణ కోసం కేంద్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఢిల్లీ వసంత విహార్లో 1100 చ.మీ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్ర
Credit Score : మారటోరియం వడ్డీ.. వడ్డీపై వడ్డీ సంగతి పక్కనబెడితే.. కేంద్రం మార్చి నెలలోనే ఈ ఆరు నెలలూ కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ.. డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్బిఐ ద్వారా బ్యాంకులకు సూచించింది.. మరోవైపు సుప్రీంకోర్టులో ప