Central govt

    ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్ లు

    February 4, 2021 / 09:51 AM IST

    central govt decided government clinics : పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇందులో తెలంగ�

    ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

    February 3, 2021 / 06:31 AM IST

    ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�

    తెలంగాణ సచివాలయ కొత్త నిర్మాణానికి లైన్ క్లియర్

    December 31, 2020 / 08:55 PM IST

    central govt green signal telangana new secretariat : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర�

    కరోనా వాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్

    December 26, 2020 / 07:42 AM IST

    Covid-19 Vaccination : కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలా అందించాలనేదానిపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు… ఈనెల 28, 29న టెస్ట్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఏపీలో కృష్ణా జిల్లా డ్రై రన్‌కు ఎంపి�

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ రాదట

    December 7, 2020 / 09:28 AM IST

    Transport Allowance: ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు లాక్‌డౌన్ సమయంలో ట్రావెలింగ్ అలోవెన్స్ అమౌంట్‌ను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ‘ఒక క్యాలెండర్ నెలలో ఆఫీసుకు అటెండ్ అవని వారికి ట్రాన్స్‌పోర్ట్ అలోవెన్స్ ఇచ్చేది లేదని.. ఉద్యోగులకు డ్రా చేయడం కు�

    దేశ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ అవసరం లేదంట!

    December 2, 2020 / 07:02 AM IST

    No need corona virus vaccine entire nation : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. ఎక్కడా చూసిన కరోనా కేసులే. భారతదేశంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే అందరికి కరోనా వ్యాక్సిన్ వేయడం సాధ్యమేనా? అంటే.. దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర

    డిసెంబర్ 1 నుంచి రాత్రివేళల్లో లాక్‌డౌన్‌ : కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

    November 25, 2020 / 05:00 PM IST

    Night Time Lock Downs in Containment Zones : కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో రాత్రివేళ లాక్ డౌన్ విధించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట�

    తెలంగాణలో రోజుకూ లక్ష వరకు కరోనా పరీక్షలు!

    November 18, 2020 / 06:59 AM IST

    Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో ని�

    పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి, 2013-14 అంచనా వ్యయంతో ఎలా పూర్తవుతుంది ? – సీఎం జగన్

    October 25, 2020 / 06:52 AM IST

    central Govt Should Be completed Polavaram CM Jagan : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయం 2013-14 ప్రకారం 20,398.61 కోట్లకే అంగీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపిందని జగన్‌ దృష్టిక

    ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు…రూ. 50వేల కోట్లు సిద్ధంగా ఉంచిన కేంద్రం

    October 22, 2020 / 08:05 PM IST

    Modi govt has set aside ₹50,000 crore for vaccination కరోనా వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్ రెడీ అవగానే దాన్ని ప్రజలకు అందించేందుకు సిద్థంగా ఉన్నట్లు రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ న�

10TV Telugu News