Home » Central govt
త్వరలో ప్రజలకు భయంకరమైన హారన్ సౌండ్స్ నుంచి విముక్తి లభించనుంది. హారన్ విధానంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
హిందువులు భక్తి భావంతో లక్ష్మి దేవిగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు..
ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ
ఢిల్లీలోని ఎర్రకోటను పంద్రాగస్టు వరకు మూసివేస్తూ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంల�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజ�
ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగబోతుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది.
తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.
భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.