Home » Central govt
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.
కరోనా వ్యాక్సిన విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటారో..రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ వేయించుకోవాలని వేరువేరే వ్యాక్సిన్లు వద్దని స్పష్టం
త్వరలో ప్రజలకు భయంకరమైన హారన్ సౌండ్స్ నుంచి విముక్తి లభించనుంది. హారన్ విధానంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
హిందువులు భక్తి భావంతో లక్ష్మి దేవిగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలారోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాజకీయ పార్టీలు..
ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ
ఢిల్లీలోని ఎర్రకోటను పంద్రాగస్టు వరకు మూసివేస్తూ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంల�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజ�
ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగబోతుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది.
తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.