Home » Central govt
భారత్ లో ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ వినియోగదారులపై పడితే సామాన్య ప్రజలు తట్టుకోలేరు
ద్విచక్రవాహన నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ అమలవుతోంది. ఈక్రమంలో మరో కొత్త రూల్..అదే పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
రాష్ట్రాలకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏసాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే వస్తాయని తేల్చి చెప్పింది.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును
కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 33 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వర్క్ ఫ్రమ్ హోం (WFH) కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో కేంద్రం తేల్చిచెప్పింది.
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని..