Home » Central govt
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ తాజా ప్రతిపాదన సంచలనంగా మారింది.
జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్�
న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం అవసరమా?
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చింది. అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది.
కేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు వింటే.. బాక్సాఫీస్ బ్యాండ్ బజాయించిన సినిమానే గుర్తొస్తుంది. రాఖీభాష్ చేతిలోని నిప్పులు కురిపించిన సమ్మెట కనిపిస్తుంది. నరాచీ ప్రస్తావన వస్తే.. బంగారు గనుల్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇదంతా సినిమా వరక�
క్యాన్సర్ కారక ఆందోళనల నేపథ్యంలో అత్యవసర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ జాబితా నుంచి 26 మందులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసిలాక్, జినిటాక్, రాంటాక్ బ్రాండ్ల పేరుతో రానిటి�
అసలే ఉప్పు..నిప్పులా ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మధ్య తాజాగా బల్క్ డ్రగ్ పార్క్ రగడ రాజుకుంది. తెలంగాణను కాదని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించటంతో రాజకీయ రగడ ముదురుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్ర ప్రభు�
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో అత్యాచా�
దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ శాంపిల్స్ ను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం (ఆగస్టు6,2022) కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్�
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు తొలి లేఖ రాశాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకుల