Home » Central govt
2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...
ఎఫ్డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
Central Govt For Fund : మా రాష్ట్రానికి నిధులివ్వండి
Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కొత్త చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నికైయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Unique ID Number : మొబైల్ యూజర్ల కోసం కొత్త యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఇతర సిమ్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.
జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం కోసమే వెళ్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా అశ్రద్ద చెయ్యని ప్రభుత్వం మాదని అంబటి అన్నారు.
నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి కొంత రిలీఫ్ పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు...
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.