Home » century
IPL 2020, KXIP Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13వ సీజన్ యొక్క 9 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన తరువాత పంజాబ్పై మొదట బౌలింగ్ చేయ
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
టీమిండియాలో నెం.4స్థానానికి కొన్నేళ్లుగా పరిశీలనలు జరుగుతున్నా.. ఒక్క బ్యాట్స్మన్ కూడా నిరూపించుకోలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఆ స్థానం ఎప్పటికీ తీరని లోటుగానే కనిపించింది. ఇన్నేళ్లేకు శ్రేయాస్ అయ�
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
డే అండ్ నైట్ టెస్టులోనూ బంగ్లాదేశ్పై భారత్ పరుగుల వరద పారిస్తోంది. శుక్రవారం మొదలైన మ్యాచ్ లో 106పరుగులకే బంగ్లాదేశ్ ను ఆల్ అవుట్ చేసిన టీమిండియా.. రెండో రోజు 174/3ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించి అద్భుతహ అనే రీతిలో ఆడుతోంది. కెప్టెన్ కో
టెస్టు సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్(36 సెంచరీలు), సునీల్ గవాస్కర్(34 సెంచరీలు) ఉన్నారు.
సెంటిమెంట్లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి ఉదహరణగా కోహ్లీ సెంచరీలే చాటి చెప్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్.