Home » CEO Elon Musk
ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. తమ దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం క�
ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. ఎలాన్ మస్క్.. టెస్లా సీఈవో మస్క్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్వీటర్ను కొనుగోలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుండి...
ట్విటర్ చేతులు మారింది. ఎట్టకేలకు ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. సుమారుగా $44 బిలియన్లుతో ట్విటర్ను మస్క్ హస్తగతం చేసుకున్నాడు. మస్క్ ట్విటర్లో 9.2శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి ....
ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండటబు ఎలన్ మస్క్ స్పెషల్ స్ట్రాటజీ. సోషల్ మీడియాలో, పబ్లిక్ అప్పీరియెన్స్ లో ఏదో ఒకలా కనిపించి ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ధనిక వ్యక్తి అయిన ఎలన్ మస్క్...
టెస్లా కంపెనీపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్.
టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో రాబోతోంది. వచ్చే ఏడాదిలో టెస్లా బాట్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను రూపొందించనున్నట్టు సీఈఓ ఎలోన్ మస్క్ ప్రకటించారు.