Home » Chain snatchers
ఈ ఘటనతో మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
రాత్రి సమయాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.
వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగను పట్టుకోవటానికి పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు, కూరగాయాలు అమ్మారు. ఆటో డ్రైవర్లుగా మారారు.
హైదరాబాద్ చైన్ స్నాచర్ల ఆగడాలు మరోసారి హడలెత్తిస్తున్నారు. వీరిని పట్టుకోవటానికి 20 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. రంగంలోకి దిగిన పోలీసులు
మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ దారుణానికి ఒడిగట్టారు. మహిళ మెడలో నుంచి కేటుగాళ్లు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. బాధిత మహిళ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
chennai Chain Snatcher : రోజు రోజుకు సమాజంలో ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బు కోసం సాటి మనుషుల్నే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు. మనిషిని సృష్టించిన డబ్బే మనిషిని నడిపిస్తోంది. ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది అనటానికి చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే �
గొలుసు దొంగలు దొంగతనం చేసి పారిపోదామనుకున్నారు. కానీ, ఒంటిచేత్తో గొలుసు దొంగల ఆట కట్టించిందో మహిళ. రామంతాపూర్ గాంధీనగర్ కు చెందిన రూపారాణి (50) అనే మహిళ.
చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఫైనాన్స్ లో తనఖా పెట్టిన వారిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ముఠా చేసిన నేరాలు బయటపడ్డాయి. పార్చా ముఠా సభ్యులు తమ భార్యల పేర్లతో ముథూట్ ఫైనాన్స్ లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను తనఖా పెట
ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్