Home » Chairman
తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.
సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సం�
శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్
ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు ఇచ్చారు హక్కు ? మండల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,