Chairman

    శాసనమండలి నిరవధిక వాయిదా

    September 22, 2019 / 01:59 PM IST

    తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ 22 ఆదివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలిని  నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ

    ఏపీ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ

    September 11, 2019 / 03:34 PM IST

    ఏపీ రాష్ట్ర శాశ్వత బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ నిమమితులయ్యారు.

    తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి

    September 11, 2019 / 11:46 AM IST

    తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.

    ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి

    September 9, 2019 / 02:08 PM IST

    ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో లక్ష్మణ్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టా�

    ITC కొత్త చైర్మన్ గా సంజయ్ పురి

    May 13, 2019 / 11:40 AM IST

    ఐటీసీ కంపెనీ చైర్మ‌న్‌గా సంజీవ్ పురిని నియ‌మితులయ్యారు. శనివారం  ఐటీసీ చైర్మ‌న్ యోగేశ్ చంద‌ర్ దేవేశ్వ‌ర్ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైర‌క్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌�

    ITC చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

    May 11, 2019 / 09:03 AM IST

    ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన

    టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై కమిటీ

    April 17, 2019 / 02:42 PM IST

    టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నం�

    ఆర్థిక కష్టాల్లో జెట్ ఎయిర్ వేస్ : బోర్డు నుంచి నరేష్ గోయల్ ఔట్

    March 25, 2019 / 10:54 AM IST

     1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగ�

    తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

    March 22, 2019 / 04:21 AM IST

    నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. తిరుపతిలో ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలక

    ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

    March 6, 2019 / 05:32 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ �

10TV Telugu News