Chairman

    దేశానికే హీరో : మండలి చైర్మన్ పై టీడీపీ ప్రశంసల వర్షం

    January 23, 2020 / 02:42 AM IST

    కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్‌ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్‌ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం

    షరీఫ్ లాంటి చైర్మన్ తో రాజ్యాంగానికి ఇబ్బంది…బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు

    January 22, 2020 / 04:15 PM IST

    ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప

    శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్‌పై మంత్రుల అభ్యంతరం

    January 21, 2020 / 07:43 AM IST

    ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ  రెండు బిల్�

    మల్లాది విష్ణుకి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

    January 11, 2020 / 12:02 PM IST

    విజయవాడ సెంట్రల్  నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి  కట్టబెట్టారు.  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ  వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పదవిలో విష్ణ�

    టచ్ చేయవద్దు : చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్

    December 12, 2019 / 10:03 AM IST

    అసెంబ్లీ చీఫ్ మార్షల్స్‌కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భ�

    తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

    December 6, 2019 / 10:53 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

    టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ

    November 29, 2019 / 04:59 AM IST

    ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివ

    ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాథ్ దేవిరెడ్డి

    November 8, 2019 / 12:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

    175 అంశాలపై టీటీడీ బోర్ట్ సమావేశం 

    September 23, 2019 / 06:55 AM IST

    టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంల

    టీటీడీ బోర్డు సభ్యునిగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణం

    September 23, 2019 / 06:23 AM IST

    టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు

10TV Telugu News