Home » Chairman
తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా పీ సరస్వతి ఎంపికయ్యారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతుతో ప్రభాకర్రెడ్డి ఛైర్మన్�
Tamilnadu petrol bunk owner free fuel to who recite poems : గతంలో చిన్నారుల్ని దగ్గర కూర్చోపెట్టుకుని తాతయ్యలు ‘ఓ పద్యg చెప్పరా నీకు మిఠాయిలు కొనిపెడతాను’ అని ఆశపెట్టి పద్యాలు చెప్పించుకునేవారు. వారికి రాకపోతే మిఠాయి కొనిపెడతానని ఆశపెట్టి పద్యాలు నేర్పించేవారు. కానీ ప్రస్తు
Ashok Gajapathi as Chairman of Ramatirtha Temple : ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం ఆలయ ట్రస్ట్ ఛైర్మన్గా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రామతీర్థంపై గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రామతీర్థం దేవా
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించిన నేపథ్యంలో భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ప్రైవేటీకరణపై ఉహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ.. ఇస్రోను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఇస్రో ఛైర్మన�
ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.
విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు దిగాయి. వెంకయ్య ఎంత చె�
తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో.... జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.