Home » CHAIRPERSON
కేంద్రం ప్రభుత్వం లా కమిషన్ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్గా నియమించింది.
AP Vaddera Corporation Chairperson : నేనేవెరో తెలుసా ? నన్నే టోల్ ఫీజు కట్టమంటవా ? ఎంత ధైర్యం అంటూ చాలా మంది అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతుంటారు. అంతేగాకుండా..దురుసుగా ప్రవర్తిస్తూ..చేయి చేసుకుంటుంటారు. తాము వీఐపీలమంటూ, ప్రముఖ వ్యక్తులమని..ఫీజులు కట్టకు�
sanchaitha Gajapati Raju Appoint Chairperson : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి రాజును నియమించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 16, 2020) దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం సిఫారసు మేరకు ఈ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజున�
మహిళలపై లైంగిక దాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషణ్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరహార దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు విదించి..సత్వరమే వాటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్�
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల�
లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.