Home » Champions Trophy
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ జట్టుకు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాకిచ్చింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. ఇక యావత్తు క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన�
ఛాంపియన్స్ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ పేరును ఇప్పటి వరకు ఎన్ని సార్లు మార్చారు అనే విషయాలు చూద్దాం..
ఛాంపియన్స్ ట్రోఫీలోని లీగ్ మ్యాచ్లకు సంబంధించిన అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు రెండు దేశాలు దిగ్గజ ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు.
సిరీస్ ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రోహిత్ శర్మ తాజా ఫామ్ పై కపిల్ దేవ్ స్పందించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ అఫీషియల్ సాంగ్ను ఐసీసీ విడుదల చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఆస్ట్రేలియాకు వరుస షాక్లు తగులుతున్నాయి.