Chanchalguda Jail

    Pilligudiselu : 288 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభోత్సవం

    August 28, 2021 / 01:37 PM IST

    అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంలను తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.

    చంచల్ గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

    January 23, 2021 / 09:41 PM IST

    Bhuma Akhilapriya released on bail from Chanchalguda jail : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. గత 18 రోజులుగా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అఖిలప్రియ ఇవాళ సాయంత్రం బెయిల్ పై విడుదలయ్యారు. అఖిలప�

    భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారు : భూమా మౌనిక రెడ్డి

    January 8, 2021 / 09:21 PM IST

    Bhuma Maunika Reddy responds to Bhuma Akhilapriya’s remand : భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా అఖిలప్రియను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రవీణ్‌రావును కొట్టి ఉంటే సాక్ష్యాలు ఏ�

    బోయిన్ పల్లి కిడ్నాప్ ఘటన సూత్రాధారి భూమా అఖిలప్రియ.. ఏ1గా చూపిన పోలీసులు

    January 7, 2021 / 03:41 PM IST

    Key details in the Bhuma Akhilapriya remand report : బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసు సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియేనని పోలీసులు నిర్థారించారు. భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియను ఏ1గా చూపిన పోలీసులు.. ఏవీ సుబ్బార

    చంచల్ గూడ జైలుకు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు

    November 30, 2019 / 11:15 AM IST

    డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని

    చంచల్ గూడ జైలుకు రవి ప్రకాష్ : 14 రోజుల రిమాండ్

    October 5, 2019 / 04:14 PM IST

    నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో… శనివారం (అక్టోబర్5, 2019) సాయంత్రం రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్

    నిజాలు కక్కుతాడా : తెలంగాణ పోలీస్ కస్టడీలోకి రాకేష్

    February 13, 2019 / 08:13 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పో�

10TV Telugu News