Home » chandrababu delhi tour
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ �
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు.. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ కీలక సూచన చేసింది.
మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.
రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు.
వైసీపీని గద్దె దింపి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.