Home » Chandrababu Naidu
టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
అందులో భాగంగానే సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. టికెట్ దక్కని సీనియర్లను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి
సీఎం జగన్ నేడు కుప్పంలో పర్యటించనున్నారు.
టీడీపీ నేతలు ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానంద రెడ్డి చంద్రబాబును కలిశారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీడీపీలో ఫస్ట్ లిస్ట్ అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.