Home » Chandrababu Naidu
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ నేడు (ఫిబ్రవరి 24) విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఏ రాజధానిలోనైనా..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
యజ్ఞ యాగాదులు.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. అధికారం దక్కాలంటే యాగాలు చేయాల్సిందే అన్నట్లు మారింది పరిస్థితి.
భవిష్యత్లో తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.
కష్టాల్లో ఉన్న టీడీపీకి చేయి అందించి పైకి తీసుకొచ్చాం. ఇంత ధైర్యం ఉన్నా, ఎన్నికలు చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెచ్చే కెపాసిటీ లేదు.
అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటంతో చాలా కులాల్లో నాయకులు కూడా దొరకని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగనా? చంద్రబాబా? అనేది తేల్చుకోవాలి.