Home » Chandrababu
చిత్తూరు : తనను భల్లాలదేవుడితో పోల్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ని భల్లాలదేవుడిగా, మోడీని బిజ్జలదేవుడిగా అభివర్ణిచారు. ఏపీ ప్రజలే బాహుబలి అని అన్నారు. ”ఆంధ్ర ప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు త�
పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ..”ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా చంద్రబాబు కోసం యాగం చేయిస్తున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ మూడురోజుల పాటు రాధ శ్రీయాగం నిర్వహించేందు�
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.
అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరి
ఏపీకి ప్రత్యేకోహోదా ఇవ్వకుండా మోడీ నమ్మకం ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని విధాల మోసం చేశారని, కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావడానికి మోడీకి సిగ్గుందా అని �
నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు