-
Home » Chandrasekhar
Chandrasekhar
అబ్బాయిలందరికి నా జీవితం గుణపాఠం కావాలి.. సహజీవనం నుంచి జాగ్రత్త..
గత ఏడాది లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన తెలుగు యూట్యూబర్ చందుసాయి.. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
Amanchi Swamulu : ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కుతున్నారు.. వైసీపీ పతనానికి రోజులు దగ్గరపడ్డాయి : ఆమంచి స్వాములు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్థాయి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం దారుణం అన్నారు.
Sparks Controversy : మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
Eatala Rajender: మాజీ మంత్రి చంద్రశేఖర్తో ఈటల భేటీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు
పార్టీలు మార్చడమంటే దుస్తులు మార్చినంత సులువేం కాదని చెప్పారు.
Vijay Father : ‘బీస్ట్’ సినిమాలో స్క్రీన్ప్లే అస్సలు బాలేదు
తాజాగా బీస్ట్ సినిమాపై హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ''అరబిక్ కుతు సాంగ్ను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేను కూడా అలాగే ఎంజాయ్ చేశాను.....
Tirupati Murder Case : ఏపీ టూరిజం ఉద్యోగి హత్య కేసు.. ‘దృశ్యం’ సినిమా తరహాలో క్రైమ్
మృతుడు చంద్రశేఖర్ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులే అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31న చంద్రశేఖర్ ను చంపి, అదే రోజు అతని మృతదేహాన్ని కారులో భాకరాపేట అడవిలోకి
కొత్త రాజకీయ పార్టీ లాంఛ్ చేసిన భీమ్ ఆర్మీ చీఫ్
దేశ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చేసింది. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం(మార్చి-15,2020)తన పార్టీ ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ని లాంఛ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు క
ఉద్యోగంలో చేరిన 3నెలలకే : రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుక�
పోలీసులకు మస్కా కొట్టి ఆందోళనలో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్
పోలీసులకు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గట్టి ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరసన కారులు శుక్రవారంనాడు జామా మసీదు వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో అలర్ట్ అయి�
బిల్ అడిగినందుకు కేబుల్ ఆపరేటర్ పై కత్తితో దాడి
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. డిష్ బిల్లు అడిగినందుకు కేబుల్ ఆపరేటన్ పై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నంద్యాల ఎన్జీవో కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వ్యక్తి కేబ