Home » Chandrayaan 2
చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత �
ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ ఆశలు వదులుకోకుండా చేస్తున్న పరిశోధనకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. శనివారం ఉదయం సిగ్నల్ అందుకోకుండా పోయిన చంద్రయాన్-2 అంతర్భాగమైన ల్యాండర్ ఆచూకీ తెలిసింది. చంద్రుని తలంపై 2.1కి.మీ దూరం నుంచి ల్యాండర్ పడినప్పట�
చంద్రయాన్-2 ప్రయోగంపై అవగాహన లేని వాళ్లు సిగ్నల్ అందుకోవడం లేదు. ప్రయోగం విఫలమైందని అనుకుంటున్నారు. కానీ, ఇది ఫెయిల్యూర్ ముమ్మాటికి కాదు. చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ ఓ సంవత్సరం పాటు తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై ఇస్రో అధికారి ఇలా మాట్లాడారు. 
సాంకేతిక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయిన చంద్రయాన్ 2 ప్రయోగంపై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలకు ఆయన ధైర్యం చెప్పారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. ఇది ఓటమి కాదు అన్నారు. శాస్త్రవేత్తల కృషి వమ్ము కాదన్నారు. ఈ
కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్�
యావత్ భారతదేశమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విక్రమ్ ల్యాండర్ వైపు చూస్తోంది. చంద్రుడిపై కాలు మోపడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్బుత ఘట్టాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత
ఇస్రో సైంటిస్టులు శాస్త్రవేత్తల కృషి మరో కొన్ని గంటల్లో విజయవంతం కానుంది. చంద్రయాన్-2 మరికొన్ని గంటల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు చందమామతో చంద్రయాన్-2 సంభాషిస్తున్నట్లుగా ఓ చక్కటి కార్టూన్ ను ట్విట్ట
చంద్రయాన్ – 2 ప్రయోగంలో మూడో ఘట్టం విజయవంతమైంది. మిషన్లో విక్రమ్ ల్యాండర్ను చంద్రుడికి దగ్గరగా ప్రవేశించేందుకు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. సెప్టెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం 3.42 గంటలకు శ్రాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని తగ్గించి..�
చంద్రయాన్ -2లో మరోదశ సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ కక్ష్య తగ్గింపు ప్రక్రియలో రెండో కక్ష్య తగ్గింపు పూర్తయ్యింది. జస్ట్ తొమ్మిది సెకన్లలో కక్ష్య తగ్గింపు ప్రక్రియ పూర్తి చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగను�
చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ 2019, సెప్టెంబర్ 02వ తేదీ సోమవారం విజయవంతంగా విడిపోయింది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ల్యాండర్ విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. 50 మిల్లీ సెకన్లలో విడిపోయే ప్ర